చంద్రబాబు తాచుపాముకంటే ప్రమాదకరం: గోరంట్ల | YSRCP Hindupur MP Candidate Gorantla Madhav Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తాచుపాముకంటే ప్రమాదకరం: గోరంట్ల

Mar 24 2019 5:40 PM | Updated on Mar 22 2024 10:40 AM

 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని హిందూపురం లోక్‌సభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ ఆరోపించారు. మూడు నెలల కిందట పోలీసు ఉద్యోగానికి వీఆర్‌ఎస్‌ ఇచ్చినా ఆమోదించడంలేదని మండిపడ్డారు. ఇంటిలిజెన్స్ డీజీ వెంకటేశ్వర్ రావు, కర్నూలు డీఐజీ చంద్రబాబు ఆదేశాలతో పనిచేస్తున్నారన్నారు. హిందూపురంలో గెలుస్తానని భావించే తనపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement