జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియానికి బయలుదేరారు. తన కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక కాన్వాయ్లో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార ప్రాంగణానికి పయనమయ్యారు. వైఎస్ జగన్ వెంబడి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, షర్మిల, అనిల్ ఉన్నారు. మధ్యాహ్నం 12.23 గంటలకు గవర్నర్ నరసింహన్ వైఎస్ జగన్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
ఇంటి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్
May 30 2019 12:12 PM | Updated on Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement