ఓ దొంగ.. మన రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు : వైఎస్ జగన్‌ | YS Jagan Speech In Nellore Samara Shankaravam | Sakshi
Sakshi News home page

ఓ దొంగ.. మన రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు : వైఎస్ జగన్‌

Mar 5 2019 5:48 PM | Updated on Mar 22 2024 11:16 AM

ఏపీ ప్రజల సున్నితమైన, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించిన ఓ నేరగాడు, దొంగ, నారాసురుడు అనే రాక్షసుడు ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని ఎస్వీజీఎస్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ సమరశంఖారావం సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు.

Advertisement
 
Advertisement
Advertisement