ఎన్నికల నగారా మోగించిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy States Election Campaign | Sakshi
Sakshi News home page

ఎన్నికల నగారా మోగించిన వైఎస్‌ జగన్‌

Mar 11 2019 4:33 PM | Updated on Mar 22 2024 11:29 AM

సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన వేళా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వేదికగా సోమవారం ఎన్నికల సమర శంఖారావం పూరించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచే మార్పునకు నాంది పలుకుతూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement