నాలుగేళ్ల పాలనలో ఎవరు సంతోషంగా లేరు | ys jagan mohan reddy speech at chinatippa samudram | Sakshi
Sakshi News home page

Jan 1 2018 6:16 PM | Updated on Mar 21 2024 10:47 AM

విశ్వసనీయత అన్న పదానికి చంద్రబాబు నాయుడు పాతర వేశారని  ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు కొడతారేమో అనే భయంతో ఎన్నికల మ్యానిఫెస్టోను టీడీపీ తన పార్టీ వెబ్‌సైట్‌ నుంచి తీసేసిందని ఆయన అన్నారు. విశ్వసనీయత అనే పదాన్ని రాజకీయ నేతలు మర్చిపోయారని, మాట తప్పితే రాజీనామా చేసి ఇంటికి పోయే రోజు రావాలని అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement