చంద్రబాబును నమ్మితే నరమాంసం తినే రాక్షసిని నమ్మినట్టే | YS Jagan Full Speech in Peddapuram Public Meeting | Sakshi
Sakshi News home page

చంద్రబాబును నమ్మితే నరమాంసం తినే రాక్షసిని నమ్మినట్టే

Apr 1 2019 4:40 PM | Updated on Mar 20 2024 5:03 PM

 పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఇసుక, మట్టి, గుట్టలు, కొండలు, పొలాలు, నదులు, సహా ఇక ఏమీ మిగలవని ప్రతపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement