ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో సోమవారం ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఏడేళ్ల కొడుకుతో రైలు కిందపడి తల్లి ఆత్మహత్య చేసుకుంది. గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
Dec 11 2017 6:48 PM | Updated on Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement