ఏడేళ్ల కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య | Woman commits suicide with 7 years old son | Sakshi
Sakshi News home page

Dec 11 2017 6:48 PM | Updated on Mar 22 2024 11:27 AM

ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో సోమవారం ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఏడేళ్ల కొడుకుతో రైలు కిందపడి తల్లి ఆత్మహత్య చేసుకుంది. గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement