80 సీట్లతో ప్రజాకూటమి ప్రభుత్వం: ఉత్తమ్
దాదాపు 80 సీట్లతో ప్రజా కూటమి ఈ నెల 12న ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. బీజేపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ కాంగ్రెస్ కల్వకుర్తి అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు