గంగా నదిలో వాజ్పేయి అస్థికల నిమజ్జనం
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి అస్థికలను ఆయన కుమార్తె నమితా కౌల్ భట్టాచార్య ఆదివారం హరిద్వార్లోని గంగా నదిలో నిమజ్జనం చేశారు. దివంగత నేత మనుమరాలు నీహారిక, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ అమిత్ షా ఈ సందర్భంగా నమితా భట్టాచార్య వెంట ఉన్నారు. హరిద్వార్లో అస్తికలను కలిపే ముందు వారు ప్రేమ్ ఆశ్రమ్ సందర్శించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు