క్షణాల్లో కాలి బూడిదైన రెండు బైకులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని అశ్వాపురం మండలం మొండికుంట వద్ద బుదవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొని ఇద్దరి వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి రెండు బైకులకు మంటలు అంటుకుని నిమిషాల వ్యవధిలోనే పూర్తి గా ఖాళీ బూడిదయ్యాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి