క్షణాల్లో కాలి బూడిదైన రెండు బైకులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని అశ్వాపురం మండలం మొండికుంట వద్ద బుదవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొని ఇద్దరి వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి రెండు బైకులకు మంటలు అంటుకుని నిమిషాల వ్యవధిలోనే పూర్తి గా ఖాళీ బూడిదయ్యాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు