ప్రేమించి పెళ్లి చేసుకొని కాపురానికి తీసుకెళ్లడం లేదని పీఎస్ ఎదుట ధర్నాకు దిగింది ఓ ట్రైనీ ఎస్సై భార్య. ఈ ఘటన గుంటూరు జిల్లా అచ్చంపేటలో చోటు చేసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు గుంటూరు పీఎస్ ఎదుట బైఠాయించారు. ఆమెను భర్త ఇంట్లోకి రానీవకపోవడంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.
పీఎస్ ఎదుట ట్రైనీ ఎస్సై భార్య ధర్నా
Feb 8 2019 12:35 PM | Updated on Mar 20 2024 4:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement