ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu news Sep 17th People wearing saffrons committing rapes says Digvijaya Singh | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Sep 17 2019 8:48 PM | Updated on Sep 17 2019 8:53 PM

చారిత్రక ప్రాధాన్యత కలిగిన హైదరబాద్‌-కర్ణాటక ప్రాంతాన్ని ఇకపై కళ్యాణ-కర్ణాటకగా వ్యవహరిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యాడ్యూరప్ప ప్రకటించారు. కాషాయం ధరించే పురుషులు అత్యాచారాలకు పాల్పడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదా‍స్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం సచివాలయంలో  ఫాక్సికన్‌ ఇండియా ఎండీ జోష్‌ ఫాల్గర్‌ కలిశారు. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అనుమానాస్పద మృతి కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement