ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News 13th Oct 2019 RTC Strike Khammam Driver Srinivas Reddy Dead At Hospital In Hyderabad | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Oct 13 2019 6:50 PM | Updated on Mar 21 2024 11:35 AM

ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరికి మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన  డ్రైవర్‌ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ   ఆదివారం ఉదయం ప్రాణాలు విడిచారు.మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో వస్తున్న వదంతులను నమ్మొద్దని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ కోరారు. దేశంలో హిందూ సంస్కృతి ఫలితంగానే ఇతర దేశాలతో పోలిస్తే ముస్లింలు భారత్‌లో అత్యంత సంతోషంగా ఉన్నారని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement