ఈనాటి ముఖ్యాంశాలు | Today news roundup Aug 1st No Power Bill For Using Up To 200 Units In Delhi | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Aug 1 2019 7:40 PM | Updated on Mar 20 2024 5:21 PM

జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌ను ఆకస్మిక వర్షాలు ముంచెత్తాయి. గురువారం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలతో నగరంలో పలు రోడ్లు జలమయం అయ్యాయి. మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అదీబ్‌ అబ్దుల్‌ గఫూర్‌ను ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తమిళనాడులోని ట్యూటికోరన్‌ ఓడరేవులో ఆయనను అరెస్టు చేశారు. తెలుగు రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఏపీలో మూడు...తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement