రాప్తాడులో టెన్షన్‌.. తోపుదుర్తి ప్రచారంపై ఆంక్షలు | Thopudurthi Prakash Reddy Election Campaign At Ramagiri Mandal | Sakshi
Sakshi News home page

రాప్తాడులో టెన్షన్‌.. తోపుదుర్తి ప్రచారంపై ఆంక్షలు

Mar 21 2019 4:17 PM | Updated on Mar 22 2024 11:29 AM

రాప్తాడు నియోజకవర్గంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే గత నాలుగున్నరేళ్లుగా మంత్రి పరిటాల సునీత సొంత గ్రామమైన రామగిరిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరిస్తూ వచ్చారు. మంత్రి సునీత ఒత్తిడితో పోలీసులు వైఎస్సార్‌ సీపీ నేతలను కూడా రామగిరి మండలంలోనికి అనుమతించలేదు. తాజాగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పరిస్థితులు మారాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో రాప్తాడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి రామగిరి మండలం ఎన్నికల ప్రచారానికి పోలీసులు అనుమతిచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement