బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు టీడీపీ కుట్రలు | That's Why Babu Can Not Cope | Sakshi
Sakshi News home page

Apr 15 2018 12:53 PM | Updated on Mar 22 2024 11:13 AM

ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు , ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన ఏపీ బంద్‌( ఏప్రిల్‌ 16న)కు ప్రజల నుంచి వస్తోన్న మద్ధుతును చూసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  తట్టుకోలేకపోతున్నారని వైఎస్సార్‌సీపీ విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను విమర్శించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement