'ఘంటా చక్రపాణిగారు.. మమ్మల్ని పట్టించుకోండి' | TGT aspirants strikes at tspsc.. demand for final results | Sakshi
Sakshi News home page

Jan 22 2018 6:56 PM | Updated on Mar 21 2024 8:52 PM

టీఎస్‌పీఎస్సీ వెంటనే గురుకుల టీజీటీ తుది ఫలితాలను వెల్లడించాలని అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. సోమవారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో టీజీటీ అభ్యర్థులు చేరి ఆందోళనకు దిగారు. టీఎస్‌పీఎస్సీ వద్దే భైఠాయించడంతో పోలీసులు అక్కడికి చేరుకోగా కాస్తంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురుకులాల్లోని (పీజీటీ, టీజీటీ) స్థాయిలోని పలు పోస్టులకు టీఎస్‌పీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో తొలుత అభ్యర్థులను 1:2 గా ఎంపిక చేశారు. ఇందులో కొద్ది రోజుల కిందటే పీజీటీ ఫలితాలను వెల్లడించారు.
 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement