మియాపూర్‌ భూస్కాం వివరాలు లీక్‌!

తమకు ప్రాధాన్యం కలిగిన పోస్టులివ్వడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న కొందరు ఐఏఎస్‌ అధికారులు ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సన్నిహితంగా ఉండే ఓ కాంగ్రెస్‌ నేతతో సమావేశం కావడం రాజకీయ, అధికార వర్గాల్లో సంచలనం రేపుతోంది! గడచిన రెండేళ్లుగా తెలంగాణలో తమ వర్గం ఐఏఎస్‌ అధికారులకు సరైన పోస్టులు దక్కకుండా ఓ ప్రభుత్వ సలహాదారు అడ్డుపడుతున్నారని వీరంతా ఆగ్రహంగా ఉన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకువెళ్లేందుకు వీరు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ముఖ్యమంత్రిని కలవకుండా ఆ సలహాదారు అడ్డుకుంటున్నారని వీరు ఆందోళన చెందుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top