విద్యార్థులను నగ్నంగా ఎండలో నిలబెట్టి..
విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే గాడి తప్పుతున్నారు.. విచక్షణ కోల్పోయి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆలస్యంగా వచ్చారనే కోపంతో విద్యార్థుల బట్టలు ఊడదీయించి నగ్నంగా ఎండలో నిలబెట్టారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. పూంగనూరు పట్టణంలోని ఎన్ఎస్పేట చైతన్య భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చెందిన నాలుగో తరగతి విద్యార్థులు ఐదుగురు ఉదయం పాఠశాలకు 8:40కు రావాల్సి ఉండగా వారు 8:55కి వచ్చారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు