మాజీ స్పీకర్ కోడెల మృతి | TDP Leader Kodela Siva Prasada Rao Suicide | Sakshi
Sakshi News home page

మాజీ స్పీకర్ కోడెల మృతి

Sep 16 2019 1:08 PM | Updated on Mar 21 2024 8:31 PM

టీడీపీ సీనియర్‌ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సోమవారం కన్నుమూశారు. కోడెల తీవ్ర అస్వస్థతకు లోనవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన బసవతారకం ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు తెలిసింది. ఆయన 1947, మే 2న గుంటూరులోని కండ్లకుంట గ్రామంలో జన్మించారు. కోడెలకు భార్య, ఇద్దరు కుమారులు శివరామకృష్ణ, సత్యనారాయణ, కూతురు డాక్టర్‌ విజయలక్ష్మీ ఉన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement