గిరిజన విద్యార్థితో చెప్పులు తీయించిన మంత్రి

ఓ వైపు సాంకేతికత  శరవేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ సమాజంలో బడుగు, బలహీన వర్గాలపై కులవివక్ష మాత్రం అంతమొందడం లేదు. ఉన్నత స్థానంలో ఉన్న ఓ మంత్రి గిరిజన బాలుడిపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తమిళనాడు అటవీశాఖ మంత్రి దిండింగల్‌ శ్రీనివాసన్‌ గురువారం ముదుమలై టైగర్‌ రిసర్వ్‌లో ఏనుగుల పునరుజ్జీవన శిబిరాన్ని ప్రారంభించాడానికి తెప్పక్కాడుకు వెళ్లారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top