గిరిజన విద్యార్థితో చెప్పులు తీయించిన మంత్రి | Tamil Nadu Minister Asks Tribal Boy To Remove Slippers | Sakshi
Sakshi News home page

గిరిజన విద్యార్థితో చెప్పులు తీయించిన మంత్రి

Feb 6 2020 5:09 PM | Updated on Mar 22 2024 11:10 AM

ఓ వైపు సాంకేతికత  శరవేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ సమాజంలో బడుగు, బలహీన వర్గాలపై కులవివక్ష మాత్రం అంతమొందడం లేదు. ఉన్నత స్థానంలో ఉన్న ఓ మంత్రి గిరిజన బాలుడిపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తమిళనాడు అటవీశాఖ మంత్రి దిండింగల్‌ శ్రీనివాసన్‌ గురువారం ముదుమలై టైగర్‌ రిసర్వ్‌లో ఏనుగుల పునరుజ్జీవన శిబిరాన్ని ప్రారంభించాడానికి తెప్పక్కాడుకు వెళ్లారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement