తెలుగుదేశం పార్టీకి చేవ చచ్చిందా? | Tamara reddy bharadwaja commented over tdp | Sakshi
Sakshi News home page

Mar 22 2018 9:18 AM | Updated on Mar 21 2024 11:25 AM

నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడడానికి తెలుగుదేశం పార్టీకి చేవ చచ్చిందా? 15 రోజుల క్రితం నుంచే వారికి హోదా ఉద్యమం గుర్తుకు వచ్చిందా? అని ప్రముఖ సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ చేసిన విమర్శలపై భరద్వాజ బుధవారం స్పందించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement