శ్రీలంక పేలుళ్లు..ఐసిస్‌ పనే | Sri Lanka bomb attacks were revenge for New Zealand mosque killings | Sakshi
Sakshi News home page

శ్రీలంక పేలుళ్లు..ఐసిస్‌ పనే

Apr 24 2019 7:33 AM | Updated on Apr 24 2019 7:41 AM

శ్రీలంకలో గత ఆదివారం, ఈస్టర్‌ పండుగనాడు బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 321కి పెరిగింది. ‘శ్రీలంకలో బాంబు దాడులు చేసినవారు మా కోసం పోరాడేవారే’ అని ఐసిస్‌ అమఖ్‌ అనే వార్తా సంస్థకు తెలిపింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement