ఘోర రోడ్డు ప్రమాదం 9మంది మృతి
తమిళనాడు రాష్ట్రంలోని కాంచిపురం జిల్లా సమ్మల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ బస్సు వ్యాన్ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు