ఘోర రోడ్డు ప్రమాదం 9మంది మృతి

తమిళనాడు రాష్ట్రంలోని కాంచిపురం జిల్లా సమ్మల్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ బస్సు వ్యాన్‌ను ఢీకొన్నది.   ఈ ప్రమాదంలో  తొమ్మిది మంది చనిపోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top