సర్జికల్స్ స్టైక్స్ రెండోసారి జరిగాయా? | Rajnath Singh Said Something Big Has Happened | Sakshi
Sakshi News home page

Sep 29 2018 6:27 PM | Updated on Mar 21 2024 6:45 PM

‘సర్జికల్‌ స్ట్రైక్స్‌’ రెండో వార్షికోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ‘పరాక్రమ్‌ పర్వ్‌’ పేరుతో ఆర్మీ ఎగ్జిబిషన్‌ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘గత రెండు మూడు రోజుల్లో మరో పెద్ద విషయం జరిగింది. ఇప్పుడే దీని గురించి ఏం చెప్పలేను.. కానీ భవిష్యత్తులో తెలుస్తుంది’ అన్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement