మైదుకూరులో టీడీపీ నేతల బెదిరింపులు | Putta Sudhakar Yadav Son Threatens YSRCP Leader | Sakshi
Sakshi News home page

మైదుకూరులో టీడీపీ నేతల బెదిరింపులు

Apr 4 2019 9:06 PM | Updated on Mar 20 2024 5:05 PM

పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండటంతో టీడీపీ నేతల బెదిరింపుల పర్వం మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ నాయకులు ఓటర్లను ప్రలోభ పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే తమ మాట వినని వారిపై టీడీపీ నేతలు బెదిరించడమే కాకుండా నోటికి ఇష్టమెచ్చినట్టు దూషిస్తున్నారు. తాజాగా మైదుకూరులో టీటీడీ చైర్మన్‌, మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కుమారుడు మహేశ్‌ యాదవ్‌ రెచ్చిపోయారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement