‘గిరిజనులు సీఎం జగన్‌ను ఎప్పటికి మర్చిపోలేరు’ | Pushpa Srivani Said YS Jagan Cancelled Bauxite Excavation For Tribals | Sakshi
Sakshi News home page

‘గిరిజనులు సీఎం జగన్‌ను ఎప్పటికి మర్చిపోలేరు’

Sep 26 2019 8:08 PM | Updated on Sep 26 2019 8:13 PM

 గిరిజనుల అభిప్రాయాన్ని గౌరవించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బక్సైట్‌ తవ్వకాలను రద్దు చేశారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. గిరిజనులు పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. గిరిజనులు ఈ రోజు పండుగ చేసుకునే రోజని అన్నారు. గతంలో చంద్రబాబు గిరిజనుల సంపదను దోచుకోవాలని చూశాడని, బాక్సైట్ కోసం బాబు గిరిజన ఎమ్మెల్యేలను సైతం కొనుగోలు చేశాడని మండిపడ్డారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement