ఎన్‌కౌంటర్‌లో పుల్వామా ఉగ్రదాడి నిందితుడు హతం

పుల్వామా ఉగ్ర దాడికి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న జైషే ఉగ్రవాది ముదస్సర్‌ అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌ దక్షిణ కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో పుల్వామా దాడి సూత్రధారి, 23 ఏళ్ల ఎలక్ర్టీషియన్‌ మహ్మద్‌ భాయ్‌ కూడా ఉన్నాడని వెల్లడిం‍చారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top