ప్రాణాలు పోయేలా ఉన్నా కనికరం చూపలేదు | Policeman Rude Behaviour with wounded Protester in Tuticorin | Sakshi
Sakshi News home page

ప్రాణాలు పోయేలా ఉన్నా కనికరం చూపలేదు

May 24 2018 1:35 PM | Updated on Mar 21 2024 8:29 PM

దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి పట్టణంలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్‌ కాపర్‌(రాగి) యూనిట్‌ విస్తరణ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా  బుధవారం అన్నానగర్‌ ప్రాంతంలో బంద్‌ నిర్వహిస్తున్న ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్‌ అనే వ్యక్తి బుల్లెట్‌ తగిలి మరణించాడు. అయితే ఇతని మరణానికి ప్రధాన కారణం పోలీసుల నిర్లక్ష్య వైఖరే. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌ అవుతుంది

Advertisement
 
Advertisement
Advertisement