ఫోర్జరీ కేసులో సోమిరెడ్డి | Police book a case against Somireddy | Sakshi
Sakshi News home page

ఫోర్జరీ కేసులో సోమిరెడ్డి

Aug 28 2019 12:39 PM | Updated on Mar 20 2024 5:24 PM

అధికారాన్ని అడ్డుపెట్టుకొని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సాగించిన భూదందాపై కోర్టు ఆదేశాలతో మంగళవారం ఎట్టకేలకు  పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో పామర్రు పిచ్చిరెడ్డికి సర్వే నెంబరు 581 ప్రకారం 8.89ఎకరాలు, 583 ప్రకారం 4.42 ఎకరాలతో మొత్తం కలిపి 13.71ఎకరాల భూమి ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement