చీపురు పట్టిన ప్రధాని నరేంద్ర మోదీ | PM Modi Pics Broom For Cleaning In Delhi | Sakshi
Sakshi News home page

Sep 15 2018 4:02 PM | Updated on Mar 20 2024 3:35 PM

స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా నిర్వహించిన ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. శనివారం ఢిల్లీలోని పహర్‌గంజ్‌- అంబేద్కర్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. వేదికకు చేరుకున్న సమయంలో సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో.. తాను ప్రయాణిస్తున్న రాణీ ఝాన్సీ రోడ్డు మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించకూడదని అధికారులను ఆదేశించారు. తిరిగి అదే మార్గంలో ప్రధాని కార్యాలయానికి చేరుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement