రూ 3 లక్షల కోట్ల మొండి బకాయిలను వసూలు చేశాం

రూ 3 లక్షల కోట్ల మొండి బకాయిలను వసూలు చేశామని ఆర్థిక మం‍త్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. పార్లమెంట్‌లో శుక్రవారం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టిన గోయల్‌ జీడీపీ వృద్ధిరేటులో గణనీయ పురోగతి సాధిస్తున్నామన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top