టెండర్ల ఫైళ్లను మీడియా ముందుంచిన డిప్యూటీ సీఎం | Pilli Subhash Chandra Bose Press Meet Over Land Resurvey | Sakshi
Sakshi News home page

టెండర్ల ఫైళ్లను మీడియా ముందుంచిన డిప్యూటీ సీఎం

Oct 4 2019 7:54 PM | Updated on Oct 4 2019 7:57 PM

రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించనున్నామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. భూ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఏపీటీఎస్‌ టెండర్లు ఖరారయ్యాయని తెలిపారు. అదే విధంగా పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసరమైన నిబంధనలను పక్కన పెడతామని... చిన్న చిన్న కారణాలతో ఇళ్ల స్థలాల లబ్దికి అనర్హులని ప్రకటించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement