భీమవరం మండలం జొన్నలగడ్డలో మరోమారు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులకు, గ్రామస్థులను మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఈ పరిస్థితికి దారితీసింది. ఆక్వా పార్క్కి వ్యతిరేకంగా స్థానికులు మూడు రోజుల నుంచి జొన్నలగరువులోని వాటర్ ట్యాంక్పై ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. పోరాట కమిటి నేతలు ఆరేటి వాసు, ముచ్చర్ల త్రిమూర్తులులను మూడోరోజు కూడా వాటర్ ట్యాంక్పై నిరసనను కొనసాగించారు.
జొన్నలగడ్డ అక్వా పార్క్కు వ్యతిరేకంగా గ్రామస్తుల పోరాటం
Nov 11 2018 4:14 PM | Updated on Mar 20 2024 3:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement