పవన్‌ ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి | Pawan Kalyan fan dies of Electric shock in Payakaraopeta | Sakshi
Sakshi News home page

పవన్‌ ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి

Jun 6 2018 7:43 AM | Updated on Mar 22 2024 11:23 AM

విశాఖపట్నం పాయకరావుపేటలో విషాదం చోటుచేసుకుంది. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ రాక సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా అపశృతి చోటుచేసుకుంది. శివ, నాగ రాజులు ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తూ కరెంట్‌ వైర్లు తగిలి షాక్‌కు గురవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందారు. వీరిద్దరు తుని, పాయకరావుపేట వాసులుగా గుర్తించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement