విశాఖపట్నం పాయకరావుపేటలో విషాదం చోటుచేసుకుంది. జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ రాక సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా అపశృతి చోటుచేసుకుంది. శివ, నాగ రాజులు ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ వైర్లు తగిలి షాక్కు గురవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందారు. వీరిద్దరు తుని, పాయకరావుపేట వాసులుగా గుర్తించారు
పవన్ ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్తో ఇద్దరు మృతి
Jun 6 2018 7:43 AM | Updated on Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement