విభజన చట్టం అమలుపై కమిటీ భేటీ | Parliamentary Standing Committee Meeting Over AP Reorganization Act | Sakshi
Sakshi News home page

Jul 27 2018 8:01 PM | Updated on Mar 20 2024 3:11 PM

ఆంధ్రప్రదేశ్‌ పునరవ్యవస్థీకరణ చట్టం-2014లోని అంశాల అమలు స్థితిగతులపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలోని పార్లమెంటరీ హోంశాఖ స్టాండింగ్‌ కమిటీ శుక్రవారం సమావేశమైంది. విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగుల విభజన, ఆర్టీసీ ఆస్తుల పంపకం, రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదాల గురించి కమిటీ చర్చించనుంది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement