జాదవ్‌ కేసులో పాక్‌ దుష్ప్రచారం | Sakshi
Sakshi News home page

జాదవ్‌ కేసులో పాక్‌ దుష్ప్రచారం

Published Tue, Feb 19 2019 7:52 PM

 కుల్‌ భూషణ్‌ జాదవ్‌ కేసుకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్ధానం (ఐసీజే)లో మంగళవారం వరుసగా రెండో రోజూ వాదనలు కొనసాగాయి. ఈ కేసులో పాక్‌ తన వాదనను వినిపించే క్రమంలో 2014 పెషావర్‌ పాఠశాలలో జరిగిన ఉగ్రదాడి వెనుక భారత్‌ హస్తం ఉందని ఆరోపించింది.