గుజరాత్‌లో ఘోర ప్రమాదం : 20 మంది మృతి

గుజరాత్‌లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళుతున్న ఓ ట్రక్కు అదుపుతప్పి వంతెన పైనుంచి కాలువలో పడింది. ఈ ఘటనలో 20మంది చనిపోయారు. భావ్‌నగర్‌లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top