చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి | Opposition Parties Fires On Cm Chandrababu Naidu And BJP | Sakshi
Sakshi News home page

Apr 16 2018 7:02 PM | Updated on Mar 22 2024 11:13 AM

ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా ఉన్న ద్రోహులు ఇకనైనా కళ్లు తెరవాలని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ హితవు పలికారు. హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్‌ విజయవంతమైందని ఆయన విజయవాడలో మీడియాకు తెలియచేశారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement