బీజేపీ నాయకులెవరూ నన్ను సంప్రదించలేదు | NO BJP leader has met me till now says Kumaraswamy | Sakshi
Sakshi News home page

బీజేపీ నాయకులెవరూ నన్ను సంప్రదించలేదు

May 16 2018 3:38 PM | Updated on Mar 22 2024 11:07 AM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించినట్లుగానే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. అయితే అనంతరం నెలకొన్న రాజకీయా పరిణామాలతో ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై చర్చ జరగుతున్న నేపథ్యంలో భిన్న వాదనలు, వదంతులు తెరపైకి వస్తున్నాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement