‘సెప్టెంబర్లో భారత్కు తొలి రఫేల్ విమానం’
రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై శుక్రవారం కూడా లోక్సభలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రఫేల్ ఒప్పందంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. భారత్ కొనుగోలు చేసిన తొలి రఫేల్ యుద్ధ విమానం 2019 సెప్టెంబరు నెలలో దేశానికి వస్తుందని వెల్లడించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు