తెలంగాణలో కొత్త పార్టీకి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ | New party in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్త పార్టీకి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

Mar 31 2018 4:46 PM | Updated on Mar 21 2024 8:31 PM

టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీకి ఎన్నికల కమిషన్‌ ఆమోదముద్ర వేసింది. ‘తెలంగాణ జన సమితి’ పేరుతోపాటు ఇతర అనుమతులు లభించాయని శనివారం జేఏసీ వర్గాలు వెల్లడించాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement