వైఎస్సార్‌సీపీ నేతలకు ఎంపీ కవిత ప్రశంశలు | MP Kavitha Talk About Special Status | Sakshi
Sakshi News home page

Jul 17 2018 7:58 PM | Updated on Mar 22 2024 11:23 AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని ఎంపీ కవిత ప్రశంశించారు. మంగళవారం కవిత సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ సీపీ ఎంపీలు అనుకున్నట్లుగానే రాజీనామాలు చేసి, వాటిని ఆమోదించుకున్నారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement