టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయటం మంచిది | Motkupalli Narasimhulu Sensational Comments on tdp | Sakshi
Sakshi News home page

టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయటం మంచిది

Jan 18 2018 10:50 AM | Updated on Mar 22 2024 11:01 AM

తెలంగాణ టీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ హైదరాబాద్‌లో ఉందని, కాబట్టి దివంగత నేత ఎన్టీఆర్‌కు నివాళులర్పించేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్‌ రావాల్సిందేనని, ఎన్ని పనులున్నా బాబు రావాలని అన్నారు

Advertisement
 
Advertisement
Advertisement