వైఎస్‌ జగన్‌ను కలిసిన గెస్ట్ టీచర్లు | Model School Teachers meet YS Jagan | Sakshi
Sakshi News home page

Nov 29 2017 12:01 PM | Updated on Mar 21 2024 7:47 PM

కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఏపీ మోడల్‌ స్కూల్స్‌ గెస్ట్‌ టీచర్లు కలిశారు. జిల్లాలోని 1300 పీజీటీ, టీజీటీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి పత్రం అందజేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement