డ్వాక్రా రుణమాఫీపై బట్టబయలైన టీడీపీ మోసం | Minister Paritala Suneetha Has Given Answers Regarding Dwakra Loans | Sakshi
Sakshi News home page

Sep 7 2018 6:09 PM | Updated on Mar 21 2024 6:45 PM

డ్వాక్రా రుణమాఫీపై టీడీపీ మోసం బట్టబయలైంది. అసెంబ్లీ వేదికగా డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. డ్వాక్రా రుణాల మాఫీపై లేఖ ద్వారా వైఎస్సార్‌సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎటువంటి రుణాలు మాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత సమాధానమిచ్చారు. 2014 నాటికి ఉన్న రుణాలపై ఎటువంటి మాఫీ చేయలేదని వెల్లడించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement