నవరత్నాల అమలే తమ ప్రభుత్వ ప్రాధాన్యత
నవరత్నాల అమలే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ధన దుర్వినియోగాన్ని అరికట్టి హామీలను పక్కాగా అమలు చేస్తామని పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు లక్షల కోట్ల రూపాయల రేంజ్లో రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు