మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం : బొత్స | Minister Botsa Satyanarayana Attends Municipal Commissioners Workshop | Sakshi
Sakshi News home page

మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం : బొత్స

Jul 2 2019 8:21 PM | Updated on Mar 21 2024 11:26 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి రహిత పాలనకు నడుం బిగించారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని.. అధికారులు ప్రజాప్రతినిధులను కలుపుకుపోవాలన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్ల వర్క్‌షాప్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలపై ప్రభుత్వం తొలి రోజు నుంచే దృష్టి సారించిందని గుర్తుచేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement