ప్రియురాలు వాటర్ ట్యాక్ ఎక్కి నిరసన | Lovers Suicide Attempt In Rajanna Dist | Sakshi
Sakshi News home page

Jul 1 2018 2:45 PM | Updated on Mar 21 2024 5:19 PM

చందుర్తి మండలం మర్రిగడ్డలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి విషయంలో మనస్పర్ధలు రావడంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది.  వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డికి చెందిన యువతి సత్య నడిగడ్డకు చెందిన ప్రశాంత్‌లు గత కొద్ది కాలంగా ప్రేమించుకున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement