చీలిన లష్కరే తోయిబా; జైషే మన్కాఫా ఏర్పాటు | Lashkar-e-Taiba split into two | Sakshi
Sakshi News home page

Mar 13 2018 9:06 AM | Updated on Mar 22 2024 11:07 AM

ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హఫీజ్‌ సయీద్‌ కార్యకలాపాలపై నిఘా తీవ్రతరం కావడంతో సంస్థ డిప్యూటీ మౌలనా అమీర్‌ హంజా.. కొత్త కుంపటికి తెరలేపారు. ‘జైషే మన్కాఫా’ పేరుతో మౌలానా కొత్త సంస్థను స్థాపించినట్లు పాక్‌ మీడియా పేర్కొంది.ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకే హఫీజ్‌ ఈ ఎత్తుగడ వేసి ఉంటాడని తెలుస్తోంది. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement